
ಶ್ರೀ ಕಿಷ್ಕಿಂದ ಟ್ರಸ್ಟ್ (ರಿ .136 / 2020)
ఉద్ధేశ్యము : అజ్ఞానమున ఉన్న మనకు భక్తి ఈమిటో, భగవంతుడు ఎవరో, భగవంతునికి ఏవిధముగా సేవచేయవలెనో దేనిని ఆశ్రయిస్తే సద్గతి కలుగునో భగవత్ప్రాప్తి దర్శనము కలుగునో వీటన్నిటికీ ఆ శరణాగతి ఒక్కటే మార్గముగా మనము ఆహనుమంతునే శరణువేడిన ఆయన ఈ జీవులను ఉద్దరించుటకు ఆయన సేవచేస్సుకొని మన జీవితములను ధన్యము చేసుకొనుటకు
ఆ శ్రీరామ చంద్రుని ప్రాణమైన శ్రీహనుమంతుని దాసానుదాసునిగా ఆ హనుమంతులవారికి సేవచేసుకొనుటకు ఆయన జన్మించిన క్షేత్రమున ఆ కేసరీ అంజనాదేవి అనుగ్రహముతో ఈ క్షేత్రమున శ్రీ హనుమంతులవారికి దివ్యమైన దేవస్థానము నిర్మించుటకు తద్వారా ఈ ప్రపంచమున భక్తి ప్రచారము చేయుటకు, ఇచటకు వచ్చుసమస్త భక్తులకు భగవద్ దివ్య సాన్నిధ్యమును ప్రసాదించు రీతిగా నిత్య శ్రీరామ నామ దివ్య సంకీర్తనలతో ఈ క్షేత్రమునకు వచ్చు ప్రతీ భక్తునికి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహము కలుగు రీతిగా ఈ దివ్య క్షేత్రమును ఇంకా ఇతో అభివృద్ధి చేయురీతిగా ఆ హనుమంతులవారి కృపతో మాత్రమే భగవద్ సేవకై భక్తుల సేవకై సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి)
పరమ పూజ్య జగద్గురు శంకరాచార్యుల, శ్రీ రామానుజ, శ్రీ ధ్వాచార్యుల పరంపరానుగత వైదిక ధర్మాచార్యుల మార్గదర్శనములో పూజ్య శ్రీ గోవిందానంద సరస్వతీ స్వామివారు అధ్యక్షులుగా పూజ్య శ్రీ స్వామివారి నేతృత్వములో కర్నాటకాలో పంపాక్షేత్రములొ ముఖ్య కార్యాలయముగా 5 ఫిభ్రవరి్, 2020 వ తారీఖున ఆధీకృతముగా ఆ హనుమంతులవారి కృపతో భగవద్, భక్తుల సేవకై సద్భక్తుల చే ఆరంభింపబడినది శ్రీ హనుమద్ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (రి) రిజి స్ట్రేషన్ చేయబడిన
ಈ ಟ್ರಸ್ಟ್ ಸಂಸ್ಥೆಯ ರಚನೆ ವಿಧಾನ :
ಶ್ರೀ ಹನುಮದ್ ಜನ್ಮಭೂಮಿ ತೀರ್ಥ ಕ್ಷೇತ್ರ ಟ್ರಸ್ಟ್ ನಲ್ಲಿ ಪ್ರಮುಖವಾಗಿ ಜಗದ್ಗುರು ಶಂಕರಾಚಾರ್ಯರ ಚತುರಾಮ್ನಾಯ ಪೀಠದ ಜಗದ್ಗುರುಗಳು,ಶ್ರೀ ರಾಮಾನುಜಾಚಾರ್ಯ, ಶ್ರೀ ಮಧ್ವಾಚಾರ್ಯ ಮತ್ತು ಅಖಾಡಗಳ ಸಾಧು-ಸಂತರು, ಇನ್ನಿತರ ಸನಾತನ ವೈದಿಕ ಹಿಂದು ಧರ್ಮದ ಪರಂಪರಾಗತ ಸಂಸ್ಥೆಗಳ ಆಚಾರ್ಯರು ಮಾರ್ಗದರ್ಶಕ ಮಂಡಲಿ ರೂಪದಲ್ಲಿ ಇರಲಿದ್ದಾರೆ. ಮಾರ್ಗದರ್ಶಕ ಮಂಡಳಿ ಸಲಹೆ ಸೂಚನೆಗಳ ಮೇರೆಗೆ ಶ್ರೀ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಗೋವಿಂದಾನಂದ ಸರಸ್ವತೀ ಸ್ವಾಮಿಗಳವರು ಅಧ್ಯಕ್ಷರಾಗಿದ್ಧು, ಇದರ ಜೊತೆಗೆ 16 ಸದಸ್ಯರ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಮಂಡಳಿಯನ್ನು ಹೊಂದಿರುತ್ತದೆ. ಮತ್ತು ದೇಶದ ಎಲ್ಲಾ ರಾಷ್ಟ್ರಗಳಲ್ಲಿ ಇರುವ ಭಕ್ತರೆಗೆ ಸೇವಾ ಅವಕಾಶವನ್ನು ಒದಗಿಸಲು 28 ರಾಜ್ಯದಿಂದ 10ಸದಸ್ಯರ ಪ್ರಾಂತೀಯ ಸಮಿತಿ ಪ್ರತಿ ರಾಜ್ಯಗಳಲ್ಲಿಯೂ (ಜಿಲ್ಲೆಗಳ ಆಧಾರದ ಮೇಲೆ ಒಂದೊಂದು ಜಿಲ್ಲೆಯಿಂದ ಒಬ್ಬ ಮುಖ್ಯ ಸದಸ್ಯ) ರಚನೆ ಮಾಡಲಾಗುತ್ತದೆ, ಅವರಿಗೆ 3 ವರ್ಷಗಳ ಸೇವಾ ಅವಧಿ ನಿಗದಿಪಡಿಸಲಾಗಿರುತ್ತದೆ. ದೇಶದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಭಕ್ತರಿಗೂ ಮಾರ್ಗದರ್ಶಕ, ಸದಸ್ಯ, ಕಾರ್ಯಕರ್ತ, ಸೇವಾಕರ್ತರಾಗಿ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲು, ಸಹ ಅವಕಾಶವಿರಲಿದೆ. ಸದಸ್ಯರ ನಿಯಮಾವಳಿ ಅನುಸಾರವಾಗಿ ಅವರು ಸದಸ್ಯರು ಅಗುವ ಮುಂದೆ ಪ್ರಮಾಣಪತ್ರದಿಂದ ಈ ಸಂಸ್ಥೆಯ ನಿಯಮ ನಿಬಂಧನಗಳೆಗೆ ಒಪ್ಪಿಕೊಂಡು ಕಿಷ್ಕಿಂಧೆ ಯಲ್ಲಿ 6 ತಿಂಗಳು ಕಾಲ ನಿವಾಸ ಇದ್ಧು ಪ್ರಾಥಮಿಕ ಸೆವೆ ಸಲ್ಲಿಸಬೇಕು, ತದನಂತರ ಅವರ ಸೇವಾಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ವಿಶ್ಲೇಷಿಸಿ ಅನಂತರ ಅವರಿಗೆ ಅವಕಾಶವು ಕಲ್ಪಿಸಲಾಗುತ್ತದೆ,
ಟ್ರಸ್ಟ್ ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳನ್ನು ಲಕ್ಷ್ಯಗಳು ಹೊಂದಿದೆ
