ಸದಾ ನನ್ನ ಚಿತ್ತ, ದಯದಲ್ಲಿ ಶ್ರೀರಾಮ ಇರಲಿ ಶ್ರೀ ಪಂಪಾವಿರೂಪಾಕ್ಷ ನಮ್ಮನ್ನು ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹಾದಿಯಲ್ಲಿ ಸಾಗಿಸಲಿ,, ನಮ್ಮನ್ನು ಪಾಲಿಸಲಿ, ಮಾತಾ ಅಂಜನೀಪುತ್ರ ಶ್ರೀ ಹನುಮಂತನ ನಮ್ಮನ್ನು ಅವನ ದಾಸನ್ನಗಿ ಸ್ವೀಕರಿಸಿ ಈ ಸೇವಕನನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ಪಂಪಾಕ್ಷೇತ್ರ ಕಿಷ್ಕಿಂದೆ ಗೆ ಸೀವಾ ಭಾಗ್ಯ ಒದಗಿಸಲಿ, ನಮ್ಮ ಜನ್ಮ ಭಗವದ್ ಭಕ್ತಿ ಯಲ್ಲಿ ತೊಡೆಗು ಪೂರ್ವದಲ್ಲಿ ಭಗವಂತ ಮಹಾಭಾಗವತರೆಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಂತ ಅನಂದ ಭಕ್ತಿಭಾವನೆ ಯಿಂದ ನಮ್ಮ ಮೈತುಂಬಿ, ಭಗವತ್ ಸನ್ನಿಧ್ಯದಲ್ಲಿ ಅವನ ಸೇವೆಯಲ್ಲಿ ಭಗವಂತನ, ಭಕ್ತರ, ಭಕ್ತಿಯ, ಭಕ್ತರ ಭಕ್ತಿಯಿಂದ ಪ್ರಸನ್ನನ್ನಾಗಿ ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತ ಭಕ್ತರ ಕಡೆಗೆ ಬಂದು ಅನುಗ್ರಹಿಸುವವನೋ ಅಂತಹ ಭಕ್ತಿ ಸಂಗಮ ಕ್ಷೇತ್ರವಾದ, ಭಕ್ತಿನಗರ ವಾದ, ಭವಿಷ್ಯತ್ ಭಕ್ತಿನಗರ ಸಾಮ್ರಾಜ್ಯ ವಾದ ಈ ಪಂಪಾಕ್ಷೆತ್ರ ಕಿಷ್ಕಿಂಧೆಯ ಸೇವೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಜನ್ಮ ಸಾರ್ಥಕವಾಗಲಿ
ಕಿಷ್ಕಿಂಧೆ ಯಲ್ಲಿ ಶ್ರೀ ಹನುಮಾನ್ ದೆವರಿಗೆ ನಿರ್ಮಿಸಲಿರುವ ೨೧೫ ಮೀಟರ್ “ಭಕ್ತಿ ವೈಭವ್” ವಿಗ್ರಹ ದೇವಾಲಯ ವನ್ನು ನಿರ್ಮಿಸಲು, ಭೂ ಸಮೀಕರಣ ಮತ್ತು ಭೂದಾನಕ್ಕಾಗಿ
50 ಎಕರೆ ಪ್ರದೇಶದಲ್ಲಿ ವಿಶ್ವದ ಅತಿ ಎತ್ತರದ “215” ಮೀಟರ್ ನಿರ್ಮಾಣ ವಾಗಲಿರುವ “ಶ್ರೀ ಹನುಮದ್” ಭಕ್ತಿ ವೈಭವ್ “ಶ್ರೀ ಹನುಮನ ಪ್ರತಿಮೆ ದೇವಾಲಯ : ఈ దివ్య మహాకార్యమునకు గాను అందాజు వెచ్చము 1200 కోట్లు రూపాయలు, మహాభాగవతులలో అగ్రగణ్యుడైన శ్రీ రామ చంద్ర మూర్తి కి పరమ ప్రియుడైన భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ హనుమంతుల వారు జన్మించిన పంపాక్షేత్ర కిష్కింధా యందు ఇతిహాసములో మెట్టమొదటిసారిగా శ్రీ హనుమంతులవారు జన్మించిన ఆయన జన్మ స్థలమందు శ్రీహనుమంతులవారికి మొట్టమొదట దివ్య, భవ్య దేవస్థాన నిర్మాణము ఈ నిర్మాణమునకు గాను సుమారు 50 (30+20) ఎకరములలో బృహత్ దేవస్థానము నిర్మాణము జరిపించుట, దీనికి తగిన స్థళము సమీకరణకు అగు వెచ్చములో భక్తులు తమవంతు సహాయ సహకారములు అందించి శ్రీ హనుమంతుల వారి కృపకు పాతృలు కావటానికి భవిష్యత్ బ్రహ్మ అయిన శ్రీ అంజనీపుత్ర శ్రీ హనుమంతులువారి అనుగ్రహము పొందుటకు వివిధ సేవలు,
ಭೂದಾನಕ್ಕಾಗಿ
ದಾನಿಗಳು – 1 ಲಕ್ಷ, ಮಹಾ ದಾನಿಗಳು – 2 ಲಕ್ಷ, ದೈವಿಕ ದಾನಿಗಳು – 5 ಲಕ್ಷ,

ಸಂಪೂರ್ಣ ರಾಮಾಯಣ, ಚಿತ್ರ ಉದ್ಯಾನ ನಿರ್ಮಾಣ,
త్రేతాయుగమున అసుర సంహారమునకై ధర్మస్థాపనకై శ్రీమన్నారాయణుడు అయోధ్యయందు శ్రీరామునిగా ధర్మమూర్తిగా అవతరించి భూమండలమున సమస్తప్రాణులను ఉద్దరించిటకు కాలినడకన అయోధ్య నుండి శ్రీ పంపాక్షేత్ర కిష్కింధకు వచ్చి ఇచటనుండి వానర సైన్యముతో లంకయందు అసురులను సంహరించి ధర్మమును కాపాడిన, సద్భక్తులను అనుగ్రహించిన దివ్య రామచరితమును సంపూర్ణముగా లోకమునకు అందించిన శ్రీ వాల్మీకి మహర్షుల సంపూర్ణ రామాయణమును ‘చిత్రముల ద్వారా” ఉద్యానవన సంపూర్ణ శ్రీ రామాయణ అయోధ్యా-కిష్కింధా తీర్థ, గ్రామ నిర్మాణము దీనియందు సంపూర్ణ రామాయణము వివిధ ఘట్టములను అపురూప చిత్రములతో నిర్మింపబడును,

శ్రీ రామనవమీ, శ్రీ రామ మహా సామ్రాజ్య పట్టాభిషెకం, శ్రీ సీతానవమీ,
శ్రీ హనుమద్ జయంతి, విజయోత్సవములు,
కలియుగములో భగవత్ సాక్షాత్కారము, భగవత్ కృపకి పాత్రులగుటకు ఏకైక మార్గము ఆ భగవంతునిని అచంచలమైన భక్తి తో కొలుచుట అటువంటి భక్తిని లోకమునకు అందించిన మహాభాగవతున జన్మస్థలమైన శ్రీపంపాక్షేత్ర కిష్కింధ యందు ఆ దివ్య ధర్మ మూర్తి యొక్క శ్రీరాముని యొక్క శ్రీ సీతా మాత యొక్క శ్రీ హనుమంతులవారి యొక్క వివిధ జయంతులు, విజయోత్సవములు వివిధ సేవలు ఉ
ఉత్సవములు వివిధ సేవలకై
దాతలు 1 లక్ష, మహాదాతలు 2 లక్షలు,

శ్రీ కిష్కింధా వైభవం, శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ:
కలియుగమునందు సేవింపతగిన క్షేత్రములలో ఉత్తమమైనది నిత్యమూ భగవంతుని- దివ్య నిత్య సానిధ్యముతో భక్తుల దివ్య భక్తితో భగవంతునిని సాక్షాత్కరించుకొనిన దివ్య క్షేత్రముల వైభవమును పవిత్రతను తెలుపు వేదోక్త, ఆగమోక్త వివిధ ఉత్సవములు ఆచరణ శ్రీ కిష్కింధా వైభవం, శ్రీ రామ వైభవం, శ్రీ హనుమద్ వైభవం ఉత్సవములు ఆచరణ:
దాతలు : 1 లక్ష, మహాదాతలు 2 లక్షలు,

భగవత్ ప్రసాదము ( నిత్యాన్నదాన భగవత్ ప్రసాద వితరణము)
పంపాక్షేత్రమునకు వచ్చు భగవద్ భక్తులకై భగవత్ ప్రసాద నిత్యాన్నదాన వితరణకై “భగవత్ ప్రసాద” భవన నిర్మాణము మరియూ నిత్యాన్నదానమునకై సేవలకై
దాతలు : 1 లక్ష, మహాదాతలు 2 లక్షలు,

“భక్తి నివాస్” యాత్రికులకు 500 గదుల భక్తినివాస్ ఏర్పాటు
భగవభక్తితో పంపాక్షేత్రమునకు వచ్చు భగవద్ భక్తులకై “భక్తి నివాస్” యాత్రికులకు 500 గదుల భక్తినివస్ ఏర్పాటు
గదుల నిర్మాణ దాతలు : 1 లక్షలు, భవన నిర్మాణ దాతలు : 5 లక్షలు
స్వతంత్ర భవనిర్మాణ దాతలు 10 లక్షలు

శ్రీ పంపాక్షేత్ర గురుకులమ్,
అనాదిగా వస్తున్న సనాతన ధర్మ వైభవమునకు మూలములైన శృతుల, స్మృతుల, పురాణముల, ఇతిహాసముల వైభవమును ఆచార్య, ఆచార పరంపరల పరిరక్షణలు వైదిక ఆచార్యుల గురువులైన భగవాన్ శ్రీ విష్ణువుయొక్క అవతారమైన శ్రీ భగవాన్ వేదవ్యాసులువారు సాక్షాత్ గా ౫౩౦౦ సంవత్సరముల పూర్వము ఈ క్షేత్ర పరిరక్షణకు, ధర్మ రక్షణకు విశేషముగా కలియుగమున సమస్త ప్రాణుల హితమునకు తామే స్వయముగా కాశీనుండి ఈ క్షేత్రమునకు వచ్చి వేదవ్యాస ఆశ్రమమును స్థాపించి అధ్యయన అధ్యాపన విధానములతో జాబాలి ఆదిగా గల ఋషిమునులు విద్యార్థులుగా ధర్మ పరిరక్షణకై ఆనాడు వేదవ్యాసుల వారి చే స్థాపింపబడిన ఆ గురుకులము మరల భగవంతుని కృపతో జగద్గురువుల ఆశీర్వాదములతో పున: జీర్ణోద్ధారము చేయబడినది ఇటువంటి ఈ దివ్య క్షేత్రమును సంపూర్ణముగా ఈ క్షేత్ర మహిమను తెలుపు దివ్య పురాణమును స్కాంధపురాణాంతర్గతముగా సప్తఋషిప్రకాశికా యాత్ర అను నామముతో “శ్రీ పంపాపురాణముగా” శ్రీ వేదవ్యాసులవారు రచించిరి దీని ఆధారముగా ఈ క్షేత్రమున ఆగురుకులము జీర్ణోద్ధారము చేయబడి వైదిక విద్యార్థులతో నడపబడుతున్నది ఇందు వేద, శాస్త్రములేకాక విశేషముగా
భగవత్ తత్వ ప్రచారమునకై ధర్మ మూర్తిఅయిన శ్రీరామ చంద్రుని దివ్య అమృతమును శ్రీమద్ వాల్మీకి రచించిన శ్రీమద్ రామయణమును, మరియూ భాగవత, మహాభారతముల నిత్య అనుసంధానముగా అధ్యయన అధ్యాపనములతో కూడా విద్యార్థులు అధ్యయనము చేయుదురు
శ్రీ పంపాక్షేత్ర గురుకులమునకు పోషకులు 2 లక్షలు

భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము”
కలియుగమున ముక్తికి పరమ సాధనము భక్తియే అటువంటి భక్తిని కలియుగమున విశేషముగా ఆచరించిన భగవంతుని అనుగ్రహము విషేశముగా కలుగును అటువంటి భక్తిని ఆచరించి తరించిన మహానుభావులు ఎందరో ఈ పవిత్ర క్షేత్రమును వారి జీవనములతో భగవంతుని భక్తితో ఈ క్షేత్రమును మహాక్షేత్రముగా పారమ పవిత్రముగా ఆరాధించినారు అటువంటి భక్తిని సంకీర్తనలను భగవంతుని లీలావైభవమునను తెలుపు దివ్య సత్సంగములను ఆచరించుకొనుటకు భగవంతుని దివ్య కల్యాణములను ఆచరించుకొనుటకు భగవత్ భక్తి వైభవ “ కల్యాణమంటపము” సభా భవనము” నిర్మాణము
గదుల నిర్మాణ దాతలు : 1 లక్షలు, భవన నిర్మాణ దాతలు : 5 లక్షలు,
