భగవంతుని కృపతో ఈ పవిత్ర క్షేత్రము జీర్ణోద్దార కార్యక్రమములలో భగముగా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక అభివృద్ధికార్యక్రమములు అధ్యాత్మిక అధిభౌతిక, అది దైవిక అన్నివిధముల స్థాయిలలోనూ అభివృద్ధి పొందువిధముగా ఈ పవిత్ర క్షేత్రమును గురిచి సంపూర్ణముగా అష్ఠాదశపురాణములలో ఒక టైన శ్రీ స్కాంధపురాణమునందు సప్తఋషిప్రకాశికా యాత్ర – శ్రీ హేమకూటఖండమున విపులముగా సవివరముగా వర్ణింపబడినది తదనుసారము ఈ క్షేత్రముయొక్క పవిత్రతను , మాహత్యమును, మహాసామ్రాజ్యముల మహారాజధానిగా ప్రసిద్ధిపొందిన ఇతిహాసమును యథావత్తుగా కలియుగమునందు భగవత్ సాక్షాత్కారానికి, భగవద్ భక్తుల పాలిట కామధేనువుగా మహాభాగవులు జన్మస్థలమును కిష్కింధా క్షేత్రమున అనేక భగవద్ కైకర్యమునకై వివిధ కార్యక్రమములు ఆరంభింపబడినవి అందు కొన్ని నిర్థిష్థ లక్షములతో ఒక ప్రణాళికా భద్దముగా బృహద్ ప్రణాళిక నిర్మాణమై గతకొన్ని సంవత్సరములు గా అనేక కార్యములు అరంభమయ్యినవి అందు కొన్ని అభివృద్ధి కార్యములు, వివరములు,





Construction of Sri Kishkinda Bhakti Campaign Chariot
(with Rs. 40 lakhs)






(Distribution of Nithyanandana Bhagavat Prasada)





- Establishment of 500 rooms for devotional pilgrims
- Bhagwat Bhakti Vaibhav “Kalyanamantapa” Sabha Bhavanam
- Complete Ramayana, Picture Garden Construction,